MDK: పాపన్నపేట మండలం నుంచి ఎల్లాపూర్ గ్రామం మీదిగా మంజీరా డ్యామ్ ప్రవహిస్తుంది. నదిపై బ్రిడ్జి నిర్మాణం బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడింది. సుమారుగా 70 సంవత్సరాలు అవుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. బ్రిడ్జి పైన తారు రోడ్డు గుంతలుగా మారింది. వాహనదారులు, స్థానికులు మాట్లాడుతూ వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.