ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, సిబ్బందికి మధ్య తలెత్తిన సమ్మె గొడవ కాస్త సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
తెలిసో తెలియకో చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఓటింగ్ శాతాన్ని పెంచేందు కోసం అటు ప్రభుత్వ సంస్థలు, ఇటు ప్రవైటు సంస్థలు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సిరా గుర్తు చూపిస్తే చాలు రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. అవేంటంటే..?
ఉన్నట్లుండి అనారోగ్యంగా ఉందంటూ సెలవులు పెట్టిన 25 మందిని ఎయిర్ ఇండియా తొలగించింది. మిగిలిన వారు గురువారం లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.