E.G: సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులు ముందుకు రావాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం మండలం రావికవతంలోని పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేసి రిటైర్డ్ అయిన వేమన కళావతి ఆమె దాచుకున్న దానిలోంచి పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో రూ. 5 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సదరు చెక్కును ఆమె అందజేశారు.