W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపుతో శ్రీ బలుసులమ్మ అమ్మవారి శాశ్వత అన్నదానం కార్యక్రమానికి రూ. 9 లక్షలు ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజికి, మారి శెట్టి పోతురాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహపురి జ్యువెలరీ మహేష్, చవ్వకుల రమణ నాయకులు పాల్గొన్నారు.