E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతిలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ బుధవారం ‘మాట – మంతి’ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.