ప్రకాశం: విమాన ప్రయాణం, సేవలు, విమానాశ్రయాల అభివృద్ధి, డేటా భద్రత తదితర అంశాలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం పార్లమెంట్ లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర సహాయక మంత్రి మురళీధర్ మొహాల్ సమాధానమిస్తూ డీజీయాత్ర యాప్ ద్వారా పత్రాల అవసరం లేకుండా చెక్ పోస్టులు, తనిఖీ కేంద్రాల వద్ద త్వరగా ప్రయాణికుల గుర్తింపు సేవలు .విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయన్నారు.