TPT: తిరుపతిలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనవాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెలా మొదటి శనివారం, మూడవ శనివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.