CTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రొంపిచెర్ల మండలంలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చిత్తూరు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.