KRNL: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఇవాళ ఎమ్మిగనూరులో తెలుగు మహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలకు ప్రతీకగా రూపుదిద్దుకుంటోందన్నారు.