KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల నడుమ గవర్నర్కు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.