ELR: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జేసీ అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటా రూ. 2,389, 75 కేజీలు రూ.1,792, 40 కేజీలు రూ.956, సాధారణ రకం ఒక క్వింటాలు రూ. 2,369, 75 కేజీలు రూ.1,777, 4కేజీలు రూ. 948 మద్దతు ధర కల్పించడం జరిగిందని తెలిపారు.