BPT: కలెక్టర్ వెంకట మురళి తన కార్యాలయం నందు మంగళవారం మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఈపురుపాలెం స్టేట్ కట్ కాలువ సముద్రం దగ్గరికి కలిపే ప్రాంతంలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగిస్తామని బోట్లను యథావిధిగా తిప్పుకోవాలని కలెక్టర్ వారికి తెలిపారు. రాళ్లను అడ్డుగా వేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.