ATP: కళ్యాణదుర్గంలో MLA అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో జరుగుతున్న విగ్రహాల ఏర్పాటు పనులను టీడీపీ నాయకుడు దేవినేని నవీన్ ఆదివారం పరిశీలించారు. వాల్మీకి సర్కిల్లో రూ. 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్న మహర్షి వాల్మీకి కాంస్య విగ్రహ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటు స్థలాలను పరిశీలించారు.