SKLM: మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సై కె.కృష్ణ ప్రసాద్ బాలికలకు మహిళా భద్రత, శక్తి యాప్ ఆవశ్యకతపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాల పట్ల, బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించారు.