GNTR: గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి దీనిని ప్రారంభించారు. 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కక్షిదారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.