కోనసీమ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం తెలుపుతూ పలు ప్రతిపాదనను రూపొందించామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం సమావేశంలో మాట్లాడారు. బాలయోగి స్టేడియం అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. అభివృద్ధికి రూ.1 కోటి కేటాయించామన్నారు. రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయ్యిందన్నారు.