SKLM: డాక్టర్ కంబపు సూర్యారావుకి ఆంధ్ర విశ్వవిద్యాలయం PHD ప్రదానం చేసింది. “ఎంపిక చేసిన భారతీయ రాష్ట్రాలలో ప్రజారోగ్యం వ్యయం యొక్క ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం వల్ల గృహ వినియోగంలో ఆరోగ్యానికి కేటాయింపులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం శ్రీకాకుళంలో ఆయన తెలిపారు.