PPM: మన్యం జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు జేసీ శనివారం పలు గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. వినియోగదారుల అవసరాలకు తగిన LPG నిల్వలు ఉన్నట్లు తెలిపారు. గ్యాస్ దొరకదనే అపనమ్మకంతో ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.