E.G: రాజమండ్రి 1వ డివిజన్ సమీపంలోని కార్పొరేషన్ స్థలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఆర్ ప్లే’ ప్రాజెక్టుకు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు ఆరు నెలల్లో పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ సంస్థ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నగర ప్రజలకు వినోదంతో పాటు పర్యాటక ఆకర్షణలను అందిస్తామన్నారు.