తిరుపతి SVUలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిపై సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొని, 2030 నాటికి అమరావతి ఈ రంగంలో ప్రముఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు. VC నర్సింగారావు పరిశోధన అవకాశాల విస్తరణకు వర్సిటీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.