CTR: పుంగనూరు శ్రీమాణిక్య వరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాట డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం సమక్షంలో సోమవారం జరిగింది. ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరషను నిర్వహించాలని సూచించారు.