SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను దారులు ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెల 31 వరకు మాత్రమే ఉందని కమిషనర్ రవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులు చెల్లించేందుకు వీలుగా ఆదివారం సెలవు రోజున సైతం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.