KMR: TUసౌత్ క్యాంపస్ (భిక్కనూరు) విద్యార్థులు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లో సత్తా చాటారు. ఇటీవల వెలువడిన టీజీసెట్ పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాయిని అఖిల, సోషల్ వర్క్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న రత్నావత్ దివ్య అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఎలిజిబిలిటీ సాధించారు. దీంతో ఆయా విభాగాల అధ్యాపకులు, అభినందించారు.