AP: మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఇప్పటి వరకు 75 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. R&R కాలనీ, మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఉప్పునీరు, రోడ్లు, పాఠశాల సమస్యలు పరిష్కరించామన్నారు. నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించామని పేర్కొన్నారు.