SKLM: వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలు, నిరంకుశత్వ పాలనపైన ప్రజల పక్షాన మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి పేరిట ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోందని, రైతుల సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి, పారదర్శకత లేకపోవడం, ఖర్చుల భారీ అంచనాలు వంటి అంశాలపై నిలదీశారు.