ATP: సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ-బస్సుల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూలనాగరాజు కోరారు. విజయవాడలో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బాలసుబ్రహ్మణ్యాన్ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అభివృద్ధి పనులపై చర్చించారు.