ATP: YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడిపత్రి సీనియర్ నాయకుడు కొనుదుల రమేష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పలు సూచనలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు.