AKP: మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానాం ద్వారా నేరగాళ్లలో భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండు రోజులు పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో హోంమంత్రి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జీరో యాక్సిడెంట్ లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారన్నారు.