ELR: జీలుగుమిల్లి మండలలో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగ్జివన్ రామ్ ఉప ప్రధానిగా చేసిన సేవలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.