SKLM: గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం క్షేత్రంలో జరిగిన విగ్రహ ధ్వంస ఘటన హిందూ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పేర్కొన్నారు. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాలను ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రంగా నిమజ్జనం చేసే కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత పాలకుల కాలంలో హిందూ ధర్మంపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.