అన్నమయ్య: వీరబల్లి మండలంలో బుధవారం రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పర్యటించనున్నారు. సంఘం వాళ్ళ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రందెవాండ్లపల్లి, పిచ్చిగుంటపల్లి గ్రామాల్లో ఉదయం 10 గంటలకు పలు త్రాగునీటి బోర్ల భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.