CTR: చిత్తూరు జడ్పీ కార్యాలయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్మన్ జి. శ్రీనివాసులు @ వాసు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వి. రవికుమార్ నాయుడు పాల్గొన్నారు. కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియామకాలు కల్పిస్తోందని ఆయన తెలిపారు.