CTR: మహిళల్లో వేగంగా పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్పై ముందస్తు పరీక్షలు, అవగాహన ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచించారు. ఈ మేరకు చిత్తూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన లోపంతో చాలా మంది మూడో, నాల్గో దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారన్నారని తెలిపారు. స్త్రీలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.