PPM: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలోని మన్యం కళావేదికలో శ్రీపరాభావ నామ సంవత్సరం ఉగాది వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు వేద పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రొచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు.