ATP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 22ఏ, భూ రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, డిజిటల్ రెవెన్యూ రిజిస్ట్రీ వంటి అంశాలపై సమీక్షించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. పాసుపుస్తకాల పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.