AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు DIEO వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన పరీక్షకు జిల్లాలో 1,497 మంది విద్యార్థులు హాజరుకావాల్సిందిగా 1,381 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 116 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసామన్నారు.