W.G: భీమవరం కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించిన ఉగాది వేడుకలలో సాహితీవేత్త, అక్షర కిరీటి తెన్నేటి మాస్టారుకు “ప్రభుత్వ ఉగాది సాహితీ పురస్కారం”ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం తెన్నేటి మాస్టారు స్వీయ కవితాసంపుటి “తెలుగు లోకం” పుస్తకాన్ని నాగరాణి, DEO నారాయణ ఆవిష్కరించారు.