VZM: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన జిందాల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనకు రాష్ట్ర పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన శనివారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ఋలతో నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.