ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని ZP హై స్కూల్లో 3 దశాబ్దాల విద్యార్థులకు చెందిన విలువైన డాక్యుమెంట్స్ ఉన్న ఎలాంటి సెక్యూరిటీ లేదని విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి మండిపడ్డారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్లో జేసీకి వినతి పత్రం ఇచ్చారు. స్కూలుకు సంబంధం లేని వ్యక్తులు పాఠశాలలో సంచరిస్తున్నారన్నారు.