KRNL: వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో ఈనెల 28న జరిగే BR.అంబేద్కర్ విగ్రహావిష్కరణకు MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు సమితి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్ తెలిపారు. ఆదివారం జిల్లా ఇంచార్జ్ దమ్ము వెంకటేశ్వర్లు, స్థానిక MRPS, MSP ప్రతి నిధులతో కలిసి పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. పర్యటన జయప్రదం చేయాలన్నారు.