ప్రకాశం: టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షుడు హరిబాబు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో దగా క్యాలండర్ విడుదల చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హరిబాబు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నేడు జరిగే మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.