CTR: విజయపురం గ్రామంలో మూడో విడత ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమం భాగంగా రైతులకు ఫాంప్లెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతులకు అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.