వికారాబాద్: వడగళ్ల వర్షానికి వలసదారులకు చెందిన 150 మేకల మృతి చెందాయి. ఈ ఘటన పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లిలో చోటుచేసుకుంది. మేకల మృతితో వలసదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని ఆ రైతులు కోరారు.