TPT: తిరుపతిలో గ్రామీణ రుచులతో ‘ది విలేజ్ టచ్’ హోటల్ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ హోటల్ ద్వారా సంప్రదాయ పల్లెటూరి వంటకాలను ప్రజలకు అందించడం అభినందనీయమని అన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి రావడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.