కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో రోజుకొక అంశం తెర మీదకు వస్తోంది. మాయమైన రేషన్ బియ్యం మరింత పెరిగింది. తొలుత స్టాక్ రిజిష్టర్లను బట్టి 3708 బస్తాలు మాయమైనట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేయగా ఆ సంఖ్య 4048కి చేరింది.