SKLM: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి ఉద్దానం ప్రాంత సమస్యలపై జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి కుటుంబానికి రక్షిత త్రాగునీరు అందించాలని కోరారు. అలాగే కొబ్బరి పంటకు సోకిన తెల్లదోమపై తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.