ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల దృష్ట్యా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయునట్లు డీఈఈ పాండురంగరావు తెలిపారు. ద్వారకానగర్, లింగారెడ్డి కుంట, మిల్క్ ప్రాజెక్ట్, పీర్లమాన్యం, అరుణోదయ కాలనీ, టీచర్స్ కాలనీ, జడ్పీ కాలనీ, తదితర ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.