ELR: నూజివీడు మండలం యనమదల గ్రామంలో శనివారం మంత్రికి కోలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోక సౌకర్యాలు అందుతాయన్నారు.