KDP: చక్రాయపేట మండలంలోని శ్రీగండి వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను జెడ్పీటీసీ శివ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రూ.25 లక్షల జెడ్పీ నిధులతో నిర్మిస్తున్నామని, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.