NTR: విజయవాడ వాంబే కాలనీ ఎంపీ లాడ్స్ నిధులు రూ.75 లక్షలతో నిర్మించనన్ను కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.